Sunday, 13 September 2026 07:33:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గిరిజన ఉపాధ్యాయుల సంఘం నేతలు వివాహానికి హాజరు

Date : 01 May 2026 09:15 PM Views : 77

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజనగర్ పట్టణంలోని సంతోష్ గార్డెన్‌లో ఉపాధ్యాయులు రాయి సిడాం అనిత–లక్ష్మణ్ దంపతుల కుమారుడు సాయికృష్ణ, శ్రీజల వివాహం జరిగింది.ఈ వివాహానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యు టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అశోక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు కొమురం మాధవరావ్, కుమారం శంకర్, తలండి శంకర్, కుర్సెంగా దౌలత్, బోగారపు శంకర్, అజ్మీరా రవీందర్, సబ్బాని అభినవ్, గుగ్లోత్ గోపాల్, బానోత్ నాగేష్, లావుద్యా నాగరాజ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :