వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ పతాక ప్రాముఖ్యతను, గొప్పదనాన్ని తెలియజేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విజేతలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగచందర్రావు, సిబ్బంది విద్యార్థులు, లైన్స్ క్లబ్ జాడి తిరుపతి మొదలగు వారు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం