Friday, 11 September 2026 01:46:45 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

*పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం

సర్పంచ్ తొడసం రాజేందర్

Date : 04 September 2026 04:01 PM Views : 50

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా పవర్ గూడ గ్రామంపంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ జైనూర్ మండలంలోని పవర్‌గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం రాజేందర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో సర్పంచ్ తొడసం రాజేందర్ గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, అలాగే *పెరిలా సవరి ల సెటర్ల* కోసం నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించేందుకు హైమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సహకరించాలని సర్పంచ్ రాజేందర్ కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తొడసం గంగారాం పటేల్, అనక రాంజీ, కనక భీమ్‌రావ్, ఉక్క శ్రీనివాస్, మాడవి కృష్ణ, తొడసం జంగు తదితరులు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :