Saturday, 13 June 2026 09:42:32 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

ఆర్జీ-2 బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నిక

Date : 12 May 2026 03:28 PM Views : 800

Vastava Gamyam - తెలంగాణ / పెద్దపల్లి : ఏఐటీయూసీ యూనియన్ అభివృద్ధి కోసం మరియు బ్రాంచ్ కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్జీ-2 బ్రాంచ్ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్‌ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఉప ప్రధాన కార్యదర్శి వై.వి. రావు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన నాయకత్వంలో యూనియన్ మరింత ఉధృతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో డైరెక్టర్ తో జరగనున్న చర్చలు సఫలం కావాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మెడికల్ బోర్డు ఏర్పాటు, డిపెండెంట్ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం, ఐటీ రిఫండ్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు వంటి అంశాలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ నాయకులు అన్నారావు, శాంసన్, పిట్ కార్యదర్శులు సెగ్గం శంకర్, తాళ్లపల్లి నారాయణ,కుమారస్వామి, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :