Tuesday, 28 July 2026 01:11:51 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

ఆర్జీ-2 బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నిక

Date : 12 May 2026 03:28 PM Views : 848

వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : ఏఐటీయూసీ యూనియన్ అభివృద్ధి కోసం మరియు బ్రాంచ్ కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్జీ-2 బ్రాంచ్ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్‌ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఉప ప్రధాన కార్యదర్శి వై.వి. రావు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన నాయకత్వంలో యూనియన్ మరింత ఉధృతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో డైరెక్టర్ తో జరగనున్న చర్చలు సఫలం కావాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మెడికల్ బోర్డు ఏర్పాటు, డిపెండెంట్ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం, ఐటీ రిఫండ్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు వంటి అంశాలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ నాయకులు అన్నారావు, శాంసన్, పిట్ కార్యదర్శులు సెగ్గం శంకర్, తాళ్లపల్లి నారాయణ,కుమారస్వామి, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: