Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : భీమారం: మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను మరియు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ సందర్భంగా వారుస్మరించుకున్నారు.కార్యక్రమం లోవేల్పుల రాజేశం యాదవ్,మాడెం శ్రీనివాస్ఆవిడపు సురేష్ కొమ్ము కుమార్ యాదవ్కామెర జనార్ధన్ వేల్పుల సతీష్ పాల్గొన్నారు...
Admin
Vastava Gamyam