Monday, 14 September 2026 10:58:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ను బాయ్ కాట్ చేసిన బీజేపీ

Date : 29 June 2026 01:38 PM Views : 170

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించే అవకాశం కల్పించాలని బీజేపీ కార్పొరేటర్లు కోరగా, అందుకు మేయర్ అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీనికి నిరసనగా బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ సభ్యులు విమర్శించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: