వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 376 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన పోరాట పటిమను స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘం సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం