వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది.ఫేక్ పీడీఎఫ్లతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నకిలీ పీడీఎఫ్లు సృష్టించి వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.తప్పుడు వార్తలను క్రియేట్ చేయడమే కాకుండా, వాటిని ఫార్వార్డ్ చేసినా, గ్రూపుల్లో షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.కుట్రదారులపై కోట్లాది రూపాయల పరువు నష్టం దావాలు వేసేందుకు లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది.అంజనీపుత్ర పారదర్శకతతో నడిచే సంస్థ అని, ఇలాంటి ఫేక్ ప్రచారాలను వినియోగదారులు నమ్మవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది
Admin
వాస్తవ గమ్యం