వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమరి జూన్ 28: అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ పతాకం ఎగరవేయడం ఆనవాయితీ కాబట్టి కాంగ్రెస్ సేవాదళ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు సొతుకు ఉదయ్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద పట్టణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు గడ్డం రజినీ జాతీయ పతాకావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఉపాధ్యక్షులు ఆలం శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర రాజు,మంకు రమేష్, పట్టణ కమిటీ నాయకులు దుర్గం ప్రభాకర్, వీరన్న, మైనారిటీ సీనియర్ నాయకులు చోటే మియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.డి షరీఫ్, సుకుర్, రాం రాజేష్, మద్దెల విజయ్, కనకం రాజు, రమేష్, సొతుకు రాజయ్య, యూత్ నాయకులు ముడారపు శేఖర్, మాయ తిరుపతి, శ్రావణ్, మహిళా నాయకురాళ్లు పోచంపల్లి లక్ష్మి, తిప్పారపు కవిత, గోలేటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం