Tuesday, 28 July 2026 08:04:28 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​మందమర్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి

Date : 15 July 2026 12:26 PM Views : 196

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో గత 25 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కమిటీ సభ్యులు ఒక వినతిపత్రం సమర్పించారు.1/70 చట్టం అమలులో ఉండటం వల్లే ఇక్కడ ఎన్నికలు నిలిచిపోయాయని కమిటీ పేర్కొంది. ​ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పేరుకుపోయాయని వివరించారు.కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి 1/70 చట్టం సమస్యను పరిష్కరించాలని కోరారు.తద్వారా త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, మిట్ట లక్ష్మణ్, మాయ రమేష్, రాయబారం వెంకన్న, గాజుల శంకర్, ఎండి మోహిత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :