Wednesday, 29 July 2026 05:44:21 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

కమిషన్ల కోసమే కాళేశ్వరం తరలింపు: మంత్రి వివేక్

Date : 06 July 2026 11:11 AM Views : 192

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించారని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ, రైతులకు వాస్తవంగా ఎన్ని టీఎంసీల సాగునీరు అందించారో ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చి ప్రాజెక్టు రూపురేఖలు మార్చారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో చెన్నూర్ మండలంలోని అనేక గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్ల నష్టపరిహారం అందించి అండగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: