వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజురాబాద్ సమస్యలపై సీఎస్ను కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. - డంపింగ్ యార్డ్ రద్దు సహా పలు అంశాలపై వినతి పాత్రం ఇచ్చి డంపింగ్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.డంపింగ్ యార్డ్ వల్ల హుజూరాబాద్తో పాటు శంకరపట్నం, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు ప్రభావితమవుతాయని హెచ్చరించారు.ఈ పోరాటంలో అఖిలపక్షాన్ని కలుపుకొని వెళ్తామని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్లను కూడా కలుస్తామని ఈ నిరసనలకు స్థానిక వర్తక సంఘాలు, ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. డంపింగ్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం