వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్ వరకు జిల్లా రహదారి గుంతలతో అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మరిది అని వామపక్ష నాయకులు తెలిపారు. సిపిఎం నాయకుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ తరచూ మంత్రులు సందర్శించినా రోడ్డు పరిస్థితి ఏం మారలేదన్నారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని, అత్యవసర సేవలు కూడా సకాలంలో అందడం కష్టమవుతోందని పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Admin
వాస్తవ గమ్యం