Wednesday, 29 July 2026 05:52:48 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఫామ్ హౌస్‌కు యాక్ట్ వర్తించదా?.. తహసీల్దార్‌కు బీఎస్పీ వినతి పత్రం

Date : 07 July 2026 08:06 PM Views : 83

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండల తహసీల్దార్ పి. సతీష్ కుమార్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.మందమర్రి మున్సిపాలిటీ శివారు పరిధిలోని సీలింగ్ పట్టా భూమి సర్వే నంబర్ 347/2లో మూడు ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోందని వారు ఆరోపించారు. 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వినతిపత్రంలో. పేర్కొన్నారు.అదేవిధంగా, ఆ భూమి యజమాని బూనేని రాజు (తండ్రి: భూమయ్య) సీలింగ్ పట్టా భూమిని ఇతర కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి విక్రయించగా, ప్రస్తుతం ఆ వ్యక్తి ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే సీలింగ్ పట్టాను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, మందమర్రి పట్టణ జర్నలిస్టులకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుముల్కల్లరాజేంద్రప్రసాద్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోమాస బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: