Wednesday, 29 July 2026 09:13:48 PM
# భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం

కొమరవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన ఆసిఫాబాద్ డి.ఎస్.పి

Date : 14 May 2026 03:09 PM Views : 441

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన డిఎస్పి అశోక్. ఈ సందర్భంగా డి.ఎస్.పి అశోక్ మాట్లాడుతూ రైతులు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధాన్యాన్ని వీలైనంత ఎండబెడుతూ మైచర్ వచ్చే విధంగా చూసుకోవాలని రైతులను కోరారు. అధిక ఎండల కారణంగా రైతులు ఎప్పటికప్పుడు తగినంత నీరు తీసుకుంటూ నీడ పట్టున ఉండాలని తెలిపారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం తడవకుండా ఉండేందుకు తార్పాలిన్ కవర్స్ అందుబాటులో ఉంచాలని అలాగే రైతులకు మైచర్ వచ్చిన వెంటనే గని బ్యాగ్స్ రైతులకి అందించి ధాన్యాన్ని కాంట చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.డి.ఎస్ .పి అశోక్ తో పాటు, రెబ్బన సిఐ సంజయ్, మరియు ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.ఐకెపి సెంటర్ ని పరిశీలించిన రెబ్బన మండల ఎమ్మార్వో సూర్య ప్రకాష్ రెబ్బన మండల ఎమ్మార్వో ఐకెపి సెంటర్ ని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. ఐకెపి సెంటర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మై చర్చ్ చెక్ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులకు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: