వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ నాయకత్వంలో ఐబి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో "రాజ్యాధికార సమరభేరి" పోస్టర్ లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మహమ్మద్ లతీఫ్, హడక్ కమిటీ కోకన్వీనర్ రంజిత్, కమిటీ సభ్యులు రవీందర్, శ్రీనివాస్, జిల్లా నాయకులు పడాల శివతేజ, దాస్యపు దీపక్, పాకాల దినకర్, బూర రవీందర్, వాసాల అనిల్, రాజ్ కుమార్, దెబ్బటి శంకర్, తగరం రాజ్ కుమార్, భీమిని రమేష్, ఆడిచర్ల రూపదేవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం