Wednesday, 29 July 2026 05:48:53 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మహిళా కార్మికురాలిపై అసభ్యకర పాటల ప్రచారం దుర్మార్గం

Date : 11 May 2026 09:58 PM Views : 626

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణిలో పనిచేస్తున్న ఒక మహిళా కార్మికురాలిని అవమానపరుస్తూ, అసభ్యకర పదజాలంతో పాటలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం,తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ప్రగతి శిల మహిళా సంఘo రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది మహిళా కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని, పని ప్రదేశాల్లో ఇప్పటికే వారు అనేక వివక్షలు,అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మహిళా కార్మికురాలి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర పాటలు కట్టడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు ప్రచారాలతో వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. సదరు మహిళా కార్మికురాలిని కించపరిచిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.పని ప్రదేశాల్లో మహిళలకు తగిన రక్షణ కల్పించాలని, గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ​మహిళలను అవమానించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా జ్యోతి స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :