వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్ (యు )మండలం,పంగిడి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు తమ యొక్క సర్ పత్రాలను పూర్తి చేసి బిఎల్ ఓ కి అందించాలి అని సర్పంచ్ ఆత్రం మీరా బాయి జాలిమ్ షావ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తక్కువ సమయం ఉన్నది కాబట్టి పొరపాటు కాకుండా సర్ పత్రాలను నింపి అందరూ త్వరగా బీఎల్ఒ కు అందించాలి అని కోరాడు.100 శాతం పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరాడు.ఈ కార్యక్రమంలో సభ్యులు కుర్సెంగా బుచ్చన్న ఆత్రం సుందర్ పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం