వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల రాజీవ్నగర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అదనపు కలెక్టర్ చంద్రయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సాగుతున్న అదనపు గదులు, వంటగది నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. అనంతరం అక్కడ జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో పారదర్శకంగా నమోదు చేయాలని బీఎల్ ఓలకు సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం