Wednesday, 29 July 2026 05:49:47 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

బిఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్

Date : 18 June 2026 12:00 PM Views : 178

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగానే అడ్డంకులు సృష్టించారు. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని మందమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు ఎండి ముస్తఫా, దాసరి నవీన్, సీపెల్లి సాగర్, మాసు వెంకటేష్, బెల్లం అరుణ్, శనిగారపు అరుణ్ తదితరులు ఉన్నరు.ఎండి ముస్తఫా పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్వీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే, అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు.23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ​ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి - విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి" అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ​పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, విద్యార్థి లోకం పక్షాన తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: