Wednesday, 29 July 2026 11:42:32 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​హుజూరాబాద్‌లో ‘ఫుడ్ పాయిజన్’ కలకలం:

హోటళ్లలో కుళ్లిన మాంసం, రసాయనాల గుట్టురట్టు!

Date : 26 June 2026 09:02 PM Views : 172

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజూరాబాద్ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కనీస పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ హోటల్‌లో బిర్యానీ తిని, చిన్న పిల్లలతో సహా పలువురు కస్టమర్లు తీవ్ర ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ఆసుపత్రి పాలవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నిర్వాహకులు డీప్ ఫ్రిజ్‌లలో వారం రోజుల క్రితం నాటి కుళ్లిన చికెన్, మటన్ నిల్వ ఉంచి, వాటినే వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. వంటగదులు ఈగలు, బొద్దింకలతో మురికికూపాలుగా మారడమే కాక, పక్కనే డ్రైనేజీ పైపులు తెరుచుకుని ఉన్నాయి. ఇక చైనీస్ సెంటర్లలో ఆహారం ఆకర్షణీయంగా కనిపించడానికి నిషేధిత సింథటిక్ రంగులను, రుచి కోసం క్యాన్సర్‌కు కారణమయ్యే ‘అజినోమోటో’ (టెస్టింగ్ పౌడర్)ను పరిమితికి మించి వాడుతున్నారు. వంటకు క్లోరినేషన్ చేయని కలుషిత నీటిని, నల్లగా మారే వరకు వందల సార్లు మరిగించిన నూనెను ఉపయోగిస్తున్నారు. ​ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి, పట్టణంలోని హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: