వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ యూనియన్ పిలుపుతో.హుజూరాబాద్లో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఈ-ఫార్మసీలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సరైన పరిశీలన లేకుండా మందులు విక్రయిస్తున్నాయని, భారీ డిస్కౌంట్లతో స్థానిక వ్యాపారుల పొట్టగొడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు పాపిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
Reporter
వాస్తవ గమ్యం