వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్ టీ మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్మేర ఛత్రు నాయక్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఒడ్డేటి నాగమణి, చాన్కపురీ లావణ్యలను ఎన్నుకున్నారు.ప్రధాన కార్యదర్శులుగా పిప్రె రాందాస్, నర్గేవర్ రాజు, కోశాధికారిగా రాచెర్ల రజినీ, జాయింట్ సెక్రటరీగా కంట్లం సంతోష్ బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా పలువురిని ఎంపిక చేశారు.
Admin
వాస్తవ గమ్యం