Wednesday, 29 July 2026 09:11:18 PM
# గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు*

సిపిఐ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతు లను జయప్రదం చేయండి కలవేన శంకర్

Date : 23 June 2026 04:09 PM Views : 204

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్ సిపిఐ కార్యాలయం లో మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం భీమనాదుని సుదర్శన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక సంక్షోభాలు ,మన రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కార్మికులు రైతులు విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా కేంద్రo లో నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం కునంనేని సాంబశివరావు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, మూడు రోజులపాటు జరిగే రాజకీ శిక్షణ తరగతులు బోధించేందుకు సంబంధిత అధ్యాపకులు హాజరవుతారు వివరించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, జోగుల మల్లయ్య,ఇప్పకాయల లింగయ్య,మిట్టపల్లి శ్రీనివాస్,లింగం రవి, దాగం మల్లేష్ లు పాల్గొన్నారు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: