Sunday, 13 September 2026 07:54:56 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి

Date : 28 July 2026 05:19 PM Views : 211

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని డిస్పెన్సరీ ని మంగళవారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ నేపథ్యంలో డిస్పెన్సరి లో సింగరేణి ఉద్యోగులకు మరియు కార్మికులకు అందిస్తున్న వైద్య విధానాలు,వైద్య. సదుపాయాలు, మందులు,పరీక్షల గురించి అక్కడి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సింగరేణి ఎస్టిపిపి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రభావిత గ్రామాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల పట్ల సంతృప్తి గా ఉందని,ప్లాంట్ ప్రభావిత గ్రామాల ప్రజలు ఈ ఉచిత సేవలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలని,అత్యవసర పరిస్థితులలో అవసరమగు మందులను, సామాగ్రిలను అందుబాటులో ఉండేలా తప్పకుండా చూసుకోవాలని ఆదేశించారు.డిస్పెన్సరిలో సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్టు కార్మికులకు నిర్ణిత సమయానికి చేసే పీరియడికాల్ మెడికల్ ఎక్షామినేషన్ వంటి వైద్య పరిక్షలకు ఇతర ఏరియా హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ఇక్కడనే అన్ని వైద్య పరిక్షలు నిర్వహించేలా చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట డిస్పెన్సరి మెడికల్ సూపరింటెండెంట్ డా.జానకి,సీనియర్ స్టాఫ్ నర్స్ రాజమణి,వార్డ్ అసిస్టెంట్ లు రాజు,తిరుపతి,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

GAJULA SADANANDAM

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :