Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : చెన్నూర్ నియోజకవర్గం మందమరి పట్టణం నందు జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే నీట్ యూజీ 2026 పేపర్ లీక్ అవడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో ముంచినట్టే అని తల్లిదండ్రుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్, ఉపాధ్యక్షులు ఎండి మతిన్ ఖాన్, మందమర్రి మండల అధ్యక్షులు ఎండీ,రహీం బాబా, మందమర్రి పట్టణ నాయకులు అయిల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.*
Admin
Vastava Gamyam