వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బెల్లంపల్లి ఏరియా గోలేటి సి హెచ్ పి లో వారం రోజులుగా ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ పని చేయకపోవడంతో కార్మికులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పాత ప్లాంట్కు మరమ్మతులు చేపట్టి, ఇక్కడ హై కెపాసిటీ నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని హెచ్ ఎం స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు, పిట్ సెక్రెటరీ ఎండి. ఆరీఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో స్ఇ ఎం.కోటయ్యకు వినతిపత్రం అందజేశారు.
Admin
వాస్తవ గమ్యం