వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ మణి దీపక్ ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు ముక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపాడు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి మణిదీపక్, వార్డు సభ్యులు దాసరి నాగేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం