Sunday, 13 September 2026 08:40:10 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రామగుండంలో ఎండిపోయిన గోదావరిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు

Date : 01 July 2026 05:13 PM Views : 166

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పరిధిలో గోదావరి నది పూర్తిగా అడుగంటి, ఎండిపోయిన పరిస్థితిని బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది.మాజీ మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్,దివాకర్ రావు క్షేత్రస్థాయికి వెళ్లి నది పరిస్థితిని చూశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గోదావరి నది ఎడారిలా మారిందని, ప్రజలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని విడుదల చేసి ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :