Sunday, 13 September 2026 08:44:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రైతుల సమస్యలను పరిష్కరించాలి డిప్యూటీ తాసిల్దార్‌కు బీజేపీ వినతిపత్రం

Date : 25 May 2026 02:44 PM Views : 370

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిప్యూటీ ఎమ్మార్వో (డీటీ)కి వినతి పత్రం సమర్పించారు. ​రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్‌. రామచంద్ర రావు పిలుపు మేరకు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం బీజేపీ నాయకులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే సమయంలో 40 కిలోల బస్తాపై అదనంగా 5 కిలోల చొప్పున (తరుగు పేరుతో) ఎక్కువ తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రాలలో తార్పాళ్ళు, గోన సంచుల కొరత తీవ్రంగా ఉంది. ​త్వరితగతిన కొనుగోళ్ళు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ధాన్యం పాడవకుండా రైతుల వద్ద నుండి వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోతే.బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి సునార్కర్ తిరుపతి, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, వార్డ్ మెంబర్లు ముంజం అఖిల్, బక్క ఆనంద్, మండల కార్యదర్శి ముంజల వెంకన్నలతో పాటు రైతులు రాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: