Tuesday, 28 July 2026 05:47:19 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

బెల్లంపల్లి రైల్వే కార్మికుల సమస్యలు జీ ఎం,డీ ఆర్ ఎం ల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తా

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్

Date : 09 April 2026 07:53 PM Views : 285

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ తెలిపారు.గురువారం పట్టణంలోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయం లో జరిగిన యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి మొదటి బీ ఈ సీ సమావేశానికి పీ రవీందర్ ముఖ్యాతిధి గా హాజరైప్రసంగించారు.ఈ సందర్బంగా బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు సెక్రెటరీ జీ సాంబశివుడులు డివిజనల్ సెక్రటరీ కి విన్న వించారు. బెల్లంపల్లి లోకో పైలట్ వెయిటింగ్ హాల్ నిర్మించాలని,ఇంజనీరింగ్ పిడబ్ల్యూఐ ఆఫీసులలో మినీ వాటర్ ప్లాంట్ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు రవీందర్ ను కోరారు. అంతే కాకుండా లోకో పైలట్ లాబీ ఆర్వో ప్లాంట్ రిపేర్ చేసేలా,బెల్లంపల్లి క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పరచాలని, బెల్లంపల్లి లో రైల్వే క్వాటర్స్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ కాలువ నిమించేలా రైల్వే ఉన్నతాధికారులదృష్టికి సమస్యలు తీసుకువెళ్లాలని వారు కోరారు. బెల్లంపల్లి రైల్వే కాలనీలో రైల్వే కార్మికుల క్వార్టర్స్ ను పూర్తిస్థాయిలో మరమత్తులు చేసేలా, మంచిర్యాల పాయింట్స్ మెన్ లకు ఎనిమిది గంటల పని విధానం. అమలుపరిచేలా చూడాలని,మంచిర్యాల లో ఆర్వో ప్లాంట్ వెంటనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డివిజనల్ సెక్రెటరీ కి సమస్యలు విన్నవించగా ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా డివిజనల్ సెక్రెటరీ బెల్లంపల్లి బ్రాంచి నాయకత్వానికి హామీ ఇచ్చారు. బెల్లంపల్లి బ్రాంచ్ లో ఉన్న అన్ని సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్.బెల్లంపల్లి బ్రాంచ్ ట్రెజరర్ షాకింగ్ మీనా, ఇతర ఆఫీస్ బేరర్స్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: