వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలో సర్పంచులతో ప్రత్యేక సమావేశము నిర్వహించారు మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మాట్లాడుతూ, కొత్త చట్టం వీబీ జి రామ్ లో గ్రామములో 318 పనుల పైన ప్రతిపాదనలు ఇవ్వాలని సర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సర్పంచులు ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేసారు. ఈ సమావేశమునకు జైపూర్ మండల సర్పంచులు మహమ్మద్ ఫయాజుద్దీన్, వేముల స్రవంతి, సుందిళ్ల రాజేశ్వరి, కూన భాస్కర్, కొయ్యాడ సాగరిక, దుర్గం మహేష్, కె వినోద, కామెర మనోహర్,ఆకుల రవికుమార్,టి.తిరుపతి, ఆగిడి స్రవంతి,రామగిరి రామన్న, వేముల సుధ, పులి రాజశేఖర్ జాగటి సరస్వతి టి అంజన్ గౌడ్ బల్ల వెంకటేష్ డేగ స్వప్న జాడి లక్ష్మి గుడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల ఉపసర్పంచులు తదితరులు హాజరైనారు.
Reporter
వాస్తవ గమ్యం