Tuesday, 28 July 2026 03:08:33 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఉత్తమ బీఎల్ఓగా పౌడాల రజితకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రశంసా పురస్కారం

Date : 14 July 2026 11:35 AM Views : 84

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజితకు ఉత్తమ సేవలకుగాను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోగా ప్రతి బీఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు కూడా 22వ బూత్‌ను ఆదర్శంగా తీసుకుని, ఎక్కువ మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజిత సేవలను మంత్రి అభినందిస్తూ, అదే స్ఫూర్తితో మిగతా బీఎల్ఓలు, బీఎల్‌ఏలు పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్, పట్టణ అధికార ప్రతినిధి, 22వ బూత్ బీఎల్‌ఏ సట్ల సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు రాచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :