Saturday, 12 September 2026 04:51:47 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఉత్తమ బీఎల్ఓగా పౌడాల రజితకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రశంసా పురస్కారం

Date : 14 July 2026 11:35 AM Views : 137

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజితకు ఉత్తమ సేవలకుగాను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోగా ప్రతి బీఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు కూడా 22వ బూత్‌ను ఆదర్శంగా తీసుకుని, ఎక్కువ మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజిత సేవలను మంత్రి అభినందిస్తూ, అదే స్ఫూర్తితో మిగతా బీఎల్ఓలు, బీఎల్‌ఏలు పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్, పట్టణ అధికార ప్రతినిధి, 22వ బూత్ బీఎల్‌ఏ సట్ల సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు రాచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :