Thursday, 30 July 2026 12:41:04 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS

Date : 10 June 2026 01:39 PM Views : 361

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అభివృద్ధి పేరుతో ఆదివాసీల పోడు పట్టా భూములను తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మండిపడ్డారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి..ఇక్కడ ఎవరూ పోడు వ్యవసాయం చేయడం లేదు, ఎవరికీ పట్టాలు లేవు, హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోలేదు. అంటూ అటవీ, రెవెన్యూ అధికారులు తప్పుడు తీర్మాన పత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా, ఆఫీసుల్లో కూర్చుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆదివాసీలను ముంచడమేనని.. ఒకవేళ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసనలో మాజీ జెడ్పీటీసీ వేలాది సమ్మయ్య, ఉప సర్పంచ్ కుర్సింగ సమ్మయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: