Wednesday, 29 July 2026 09:00:41 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సు

Date : 12 May 2026 10:10 PM Views : 875

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌టీపీపీలో మంగళవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వైద్య ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్. అనిత మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే డిహైడ్రేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరుతూ.. 14 ఏళ్లు నిండిన వారికి గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం యొక్క విశిష్టతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. ముస్తాఫా, డా. సింధూర, డా. పద్మజ, సీహెచ్‌ఓ రాజిరెడ్డితో పాటు పవర్‌ ప్లాంట్‌ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: