Saturday, 13 June 2026 10:42:12 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

చారిగామ్‌లో అక్రమ మైనింగ్‌పై సంయుక్త తనిఖీలు

Date : 09 April 2026 08:40 PM Views : 43

Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కేంద్రంలో చారిగామ్ గ్రామంలో అక్రమ మైనింగ్‌ పై మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మైనింగ్ ఏడీ, ఆర్‌ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితరులు స్థలాన్ని పరిశీలించి సర్వే చేపట్టారు. అక్రమ తవ్వకాలు జరిగిన భూములకు నలుగురు పట్టాదారులు ఉన్నట్లు గుర్తించగా, ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. మిగతా వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించనున్నట్లు తెలిపారు.తవ్విన మట్టి పరిమాణాన్ని అంచనా వేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :