వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా, భీమారం మండలం, కొత్తపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుర్గం తిరుపతి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి వసుంధర, వార్డు సభ్యులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం