Sunday, 13 September 2026 07:06:12 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​జూలై 26న వైభవంగా ‘శ్రీ శ్రీ శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతర’

Date : 12 July 2026 06:33 PM Views : 189

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర తేదీ ఖరారైంది. ఈ ఏడాది జూలై 26వ తేదీన (ఆదివారం) జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు కుల పెద్దలు అధికారికంగా ప్రకటించారు. ​ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ,ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల జూలై 26 గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయం కమిటీ మరియు ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం ఆధ్వర్యంలో.ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమూల్యమైన ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో నాయకపోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవ్, తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జెక శేఖర్, ఉపాధ్యక్షులు లౌడం రాజుకుమార్, అలాగే ముఖ్య నాయకులు బైరినేని లక్ష్మణ్, బద్ది శ్రీనివాస్, చేనెని ప్రదీప్ మరియు ఆలయ పూజారులు రమేష్, శ్రీధర్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, కూన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: