Tuesday, 28 July 2026 05:30:10 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

మందమర్రిలో శాఖాహార ఆవశ్యకతపై భారీ అవగాహన ర్యాలీ

Date : 01 July 2026 04:29 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలో శాఖాహార ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామన్ కాలనీ, మార్కెట్ ప్రాంతం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న శాకాహార ప్రియులు "జీవహింస వద్దు – శాఖాహారం ముద్దు", "పశువుల రక్షణే మానవాళికి రక్షణ", "శాఖాహారమే సంపూర్ణ పోషకాహారం" వంటి నినాదాలతో కూడిన ఫ్లెక్స్‌లు, ఫ్లిప్ కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ, జీవహింస కారణంగా భవిష్యత్తులో మానవాళి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా శాఖాహారం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తగ్గించి శాఖాహారాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ అవగాహన ర్యాలీలో పట్టణానికి చెందిన శాకాహార ప్రియులు, పలువురు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: