Tuesday, 28 July 2026 08:18:50 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై ఫిర్యాదు

Date : 01 May 2026 05:43 PM Views : 130

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఫిర్యాదు పరండోలి: అనర్పల్లి, లక్మాపూర్ గ్రామాల వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనలు, పరండోలి గ్రామం నుంచి ఉమ్రి క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్డు సమస్యపై శుక్రవారం నాడు హైదరాబాదులోని కార్యాలయంలో జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు. ఈ సమస్యల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ త్వరలో సంబంధిత గ్రామాలను సందర్శించనున్నట్లు సమాచారం. సమస్యలను పరిశీలించి నివేదిక తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖలకు కమిషన్ నుంచి నోటీసులు అందనున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించే అవకాశం ఉందని రాథోడ్ రమేష్ పేర్కొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :