వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసి ఉట్నూర్ బార్ అసోసియేషన్ తరపున తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.ఈరోజు ఉట్నూర్ కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అధ్యక్షులు వారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి, జస్టిస్ చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడమైనది.
Admin
వాస్తవ గమ్యం