వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండల అడిషనల్ తహసిల్దార్ గా నియమితులైన జి ఆనంద్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, ఆనంద్ కుమార్ కి పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన బి ఎస్ పి నాయకులు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, చెన్నూర్ నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, ఉపాధ్యక్షులు ఎండీ. మతిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం