వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : .సిర్పూర్ యూ మండలం మహాగం బాలికల ఆశ్రమ పాఠశాల యందు నూతనంగా స్మార్ బ్లాక్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు ప్రధానోపాధ్యాయులు రాంబాయి చేతులమీదుగా ప్రారంభించారు అనంతరం సర్పంచ్ జనేరావు మాట్లాడుతూ ప్రపంచంలో విద్యార్థులు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ప్రారంభం అనంతరం మాట్లాడుతూ. విద్యార్థులలో దాగి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడానికి డిజిటల్ స్కిల్స్ దోహద పడతాయని అన్నారు.నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి అనుగుణంగా డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాలలో విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ఆయన కోరారు ఎటువంటి సమస్య ఉన్న తమకు తెల్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోసు బాయి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం