Saturday, 13 June 2026 10:42:11 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

కొత్త ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందుకు గిరిజన ఉపాధ్యాయ సంఘం సన్మానం

Date : 29 April 2026 07:10 PM Views : 127

Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌టీడబ్ల్యూటీయూ) కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించింది. పూలగుచ్ఛం, శాలువా, మెమెంటో అందజేసి నూతన అధికారికి స్వాగతం పలికారు.ఉపాధ్యాయుల సమస్యలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెందిన పాత సమస్యలు, సిఆర్‌టీల అంశాలు, ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యల ఉపసంహరణ, పిఎంఆర్‌సి కార్యాలయాల బలోపేతం వంటి డిమాండ్లను సంఘం నేతలు నేరుగా ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.అన్ని సమస్యలు ఓపికగా విన్న మకరందు, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం టీఎస్‌టీడబ్ల్యూటీయూ నిరంతరం కృషి చేయాలని కూడా సూచించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శులు నైతం కృష్ణరావ్, మడావి గోపాల్, కోశాధికారి కూడ్మే అనంత్ సహా పలువురు సంఘ నేతలు పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :