Tuesday, 28 July 2026 08:18:19 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

కొత్త ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందుకు గిరిజన ఉపాధ్యాయ సంఘం సన్మానం

Date : 29 April 2026 07:10 PM Views : 148

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌టీడబ్ల్యూటీయూ) కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించింది. పూలగుచ్ఛం, శాలువా, మెమెంటో అందజేసి నూతన అధికారికి స్వాగతం పలికారు.ఉపాధ్యాయుల సమస్యలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెందిన పాత సమస్యలు, సిఆర్‌టీల అంశాలు, ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యల ఉపసంహరణ, పిఎంఆర్‌సి కార్యాలయాల బలోపేతం వంటి డిమాండ్లను సంఘం నేతలు నేరుగా ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.అన్ని సమస్యలు ఓపికగా విన్న మకరందు, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం టీఎస్‌టీడబ్ల్యూటీయూ నిరంతరం కృషి చేయాలని కూడా సూచించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శులు నైతం కృష్ణరావ్, మడావి గోపాల్, కోశాధికారి కూడ్మే అనంత్ సహా పలువురు సంఘ నేతలు పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :