Tuesday, 28 July 2026 08:37:46 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

కార్మిక వర్గ కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

హెచ్.ఎం.ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు పిలుపు గోలేటి సీహెచ్‌పీలో పార్టీ ఆవిర్భావ పోస్టర్ల ఆవిష్కరణ

Date : 17 April 2026 08:33 PM Views : 120

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కార్మిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా ఆవిర్భవిస్తున్న కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని హెచ్.ఎం.ఎస్ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి సీహెచ్‌పీలో పార్టీ ఆవిర్భావ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, కార్మికుల గొంతుకగా ఈ పార్టీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటించనున్న ఏప్రిల్ 25వ తేదీని చారిత్రాత్మక దినంగా మార్చాలని కార్యకర్తలకు, కార్మికులకు సూచించారు. బెల్లంపల్లి ఏరియా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పిట్ సెక్రెటరీ బాలేష్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ రాజేష్, ఏరియా ఆర్గనైజర్ దీపక్ రాజ్, పలువురు కార్మికులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: