Friday, 11 September 2026 01:45:55 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ

Date : 03 September 2026 04:09 PM Views : 99

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్: తనను మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఉన్నాయని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తనను తొలగించకపోతే తాను పదవి నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని బెదిరించారని ఆమె ఆరోపించారు.రాఖీ కట్టిన సమయంలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, వాస్తవానికి పార్టీకి తనను తొలగించే ఆలోచన లేదని పేర్కొన్నారు.కొండల్ రెడ్డి,తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి కలిసి తనపై కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: