Tuesday, 28 July 2026 05:29:57 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఎస్ఐఆర్ సర్వలో ఎటువంటి లోటుపాటు కాకుండా చూడాలి మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్

Date : 14 July 2026 03:07 PM Views : 195

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ : ఎస్.ఐ ఆర్ సర్వే ను వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు తాహసిల్దార్ ఆడ బీర్షావ్ కోరారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఓటర్ల కోసం మార్కెట్ కమిటీ యార్డ్ లో ప్రత్యేక ఎస్ఐఆర్ సర్వే క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొని ప్రత్యేక సర్వే క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లు త్వరగా పూర్తి వివరాలతో ఎస్ఐఆర్ సర్వే పారాలను నింపి బిఎల్ఓలకు అందించాలని నింపిన సర్వే ఫారాలనుఆన్లైన్ చేయించాలని కోరారు.ఎస్ ఐ ఆర్ సర్వే ప్రాముఖ్యత గురించి క్యాంపులో పాల్గొన్న ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కోడప ప్రకాష్, ఆర్ఐ మోహన్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జీ ఈవో ఆనందరావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల,కాంగ్రెస్ యువ నాయకులు మెస్రం అంబాజీరావు, ముండే సతీష్, జన్నవార్ పవన్ వార్డ్ సభ్యులు పూర్క బాపూరావు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసి సంఘ నాయకులు ,పంచాయతీ కార్యదర్శులు, బిఎల్వోలు, ప్రజలు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :