Wednesday, 29 July 2026 05:45:18 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామికి ఆర్టీసీ జేఏసీ నేతల కృతజ్ఞతలు

Date : 26 April 2026 02:05 PM Views : 73

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామిని నేడు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఘనంగా సత్కరించారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ భేటీ జరిగింది.​ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాలను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ క్రింది నిర్ణయాల పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ప్రజాస్వామ్యయుతంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం.ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపినరు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ముఖ్య నేతలు.వెంకన్న,థామస్ రెడ్డి,అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో కార్మికులకు భరోసా లభించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కార్మికులందరూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి.అని అయన కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: