వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా చెన్నూర్ పట్టణ కౌన్సిలర్ ఎతం శివకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్య తలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నేతలకు శివకృష్ణ ధన్య వాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీజేవైఎంను బలోపేతం చేసేందుకు, యువతను భాగస్వాములను చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తానన్నారు.
Reporter
వాస్తవ గమ్యం