జైపూర్ మండలంలోని ఇందారం గని లో మంగళవారం మైనింగ్ సూపర్వైజర్ పై దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఇంజనీర్ అధికారిపై చ
జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని డిస్పెన్సరీ ని మంగళవారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా హెచ్ఎమ్ఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సార
మంచిర్యాల: ప్రపంచ హెపటైటిస్ బి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ
ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్, ఆసిఫాబాద్లో న
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మంగీ గ్రామ పంచాయతీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో నూతన రేకు షెడ్ నిర్మాణాన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఎదులపాడ్ గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ శ్
వాస్తవ గమ్యం: జులై 26.సిర్పూర్(యు) మండలం జీర్లఘాట్ గ్రామంలో నిర్వహించిన కీ॥శే॥ శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజ క
నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శనివారం స
మేడారం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, మద్యం స
భీమారం మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శి
వాస్తవ గమ్యం.జైనూర్.మండలంలోని పార గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తుల సౌకర్యార్థం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి
.సిర్పూర్ యూ మండలం మహాగం బాలికల ఆశ్రమ పాఠశాల యందు నూతనంగా స్మార్ బ్లాక్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు ప్రధా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని క
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం
జిల్లాలో పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నిరంతరం పోరాడుతోం
తిర్యాని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, సేవాభావంతో విశేష గుర్తింపు పొందిన పోలీస్ స
పార్లమెంటులో సాక్షాత్తు నీట్ ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో చర్చ జరపడానికి సిద్ధమని ఒక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వినకుం
భీమారం మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ మణి దీపక్ ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు ముక్కలు పంపి
చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జా
తేది.20.07.2026 సోమవారం చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఉదార నేత్ర వైద్యశాల సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిద
జైపూర్ మండల కేంద్రంలో సర్పంచులతో ప్రత్యేక సమావేశము నిర్వహించారు మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మాట్లాడుతూ, కొత
భీమారం మండల కేంద్రంలో జనవాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలేశారు. బు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా క
తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చెలిమెల కొలం గుడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన
రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్, జైపూర్ ఏసీపీ ఎ.
భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’కార్యక్రమంలో భాగంగా సింగరేణి మందమర్రి ఏరియాలో మంగళవారం ‘మాసివ్ ప్లాంటేషన్ డ
పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదార జలపాతం కురుస్తున్న వర్షాలతో సరికొత్త అందాలను సంతరించుకుంది.
జైనూర్ మండలం జామీని గ్రామపంచాయతి శంభజిగూడలో పారిశుధ్య పనులను స్థానిక వార్డ్ సభ్యులు పరిశీలించారు వర్షాకాలంలో ఎలాటి వ్య
సిర్పూర్ యూ మండలం సీతాగింది గ్రామపంచాయతీ గ్రామసభ నిర్వహించారు గ్రామంలో నీటి నిల్వ చేయాలి వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ర
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భీమారం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆయన
తిర్యాని , ప్రజలకు విద్యుత్ సరాపరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మందగూడ
భీమారం మండలం,ఆరెపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూర్ కోర్టు న్యాయమూర్తి పి. రవి
మంచిర్యాల జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా చెన్నూర్ పట్టణ కౌన్సిలర్ ఎతం శివకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు
యశోద బాయి, కిషన్ లాహోటి స్మారకార్థముగా చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ను నిర్వహించారు.
మందమర్రి 2 వ జూన్ లోని ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో డాక్టర్ జాహ్నవి ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్ధులకు వర్షాకాలంలో ఆరో
మంచిర్యాల జిల్లా నస్పూర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర
మందమర్రి పరిధిలోని యాపల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై శనివారం ఒక ప్రత
మందమర్రి మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉట్నూర్లోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లాస్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా
ఉట్నూర్: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమ ఫలాలు ప్రజలకు చేరవేయడంలో పా
జై భారత్ వ్యవస్థాపకులు, హిందుస్థానీ గోరక్షా సమితి కన్వీనర్ రమణమూర్తిపై హైదరాబాద్లో టీవీ చర్చ సందర్భంగా జరిగిన దాడి ఘటనన
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే కోవా లక్ష్మి సందర్శించి, అక్కడ కొనసాగుతున్న మరమ్మత్తు పను
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల
భారత అటవీ సర్వీస్ ప్రొబేషనరీ అధికారులను భారతదేశ సహజ వారసత్వానికి అసలైన రక్షకులు గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ఎరువుల దుకాణాల్లో రైతులను అధిక ధరలతో దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వ
రెబ్బన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్స నంబల కు చెందిన మసాడే సోమయ్య (65) అనే వృ
జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియ
జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గ్రామంలో వీవో భవన నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్ర
ఆసిఫాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ రో
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ వెంకటేశ్వర ఆలయం ముందు శుక్రవారం ఉదయం స్కూల్కు వెళ్తున్న ఓ చిన్నారిప
అటవీశాఖ అధికారులు వేధింపులకు గురి చేయడం,భూమిని సాగు చేయనివ్వక పోవడం వల్లనే నూకల తిరుపతి అనే పేద రైతు పురుగుల మందు తాగి ఆత్
దేశ రాజధాని లో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుకుతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం దీక్షను విరమింపజేయాలని వ
సిర్పూర్ యూ మండలం బాండే యెర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుంమ్ర భీంరావు అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మీ నివాస
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గురువారం ఆషాఢ మాస తొలి బోనాన్ని సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తులు అత్యంత
చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే
తిర్యాని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దుగ్గాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స
కరువు భత్యం తో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచేవిధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కి సి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలె
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్
భీమారం మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో వీణ ను మండలంలోని పలు గ్రామపంచాయతీ సర్పంచులు, నాయకులు మర్యాదపూర్వక
మంచిర్యాల డివిజన్ అటవీ అధికారులు అందరికీ శ్రీరాంపూర్ లోని శాంతి గ్రౌండ్లో డ్రోన్ పని చేయు విధానము, ఆపరేటింగ్ మీద ట్రైనిం
చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 20-07-2026 (సోమవారం) మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబ
ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) రాములు పేర్కొన్నారు. బు
సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాలకు చేరేలా తీర్చిదిద్దాలని మందమ
మందమర్రి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు మాధవరెడ్డి ఇంట్లో బుధవారం షార్ట్ సర్క్యూట్ కార
నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ వద్ద ఆటో డ్రైవర్ అస్లాం (23)పై ముసుగు ధరించిన మ
కొమురం భీం జిల్లా లింగపూర్ మండలం లింగపూర్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.లింగపూర్ మండలం చొరపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ బీ
రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్కే5 సీహెచ్పీ వరకు గల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల
భీమారం గ్రామంలో యువత కోసం రూ. లక్షల వ్యయంతో నిర్మించిన నూతన క్రీడా మైదానం తాగుబోతులకు నిలయంగా మారింది. మైదానం పక్కనే ప్రభు
సిర్పూర్ (యు )మండలం,పంగిడి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు తమ యొక్క సర్ పత్రాలను పూర్తి చేసి బిఎల్ ఓ కి అందించాలి అని సర్పంచ్ ఆత్ర
మందమర్రి పట్టణంలో గత 25 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆందోళన వ్యక్త
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం ఘోర హత్య కలకలం రేపింది. జిల్లాలోని రెబ్బెన మండలంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం అందించారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన
కార్మికులకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను మరింత వేగంగా అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సనత్నగర్లోని ఇ ఎస్ ఐ ఆసుపత్ర
జైనూర్ : ఎస్.ఐ ఆర్ సర్వే ను వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు తాహసిల్దార్ ఆడ బీర్షావ్ కోరారు. కొమ
మంచిర్యాల: కాసిపేట మండలంలో యువతిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింద
మందమర్రి పట్టణంలోని 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజితకు ఉత్తమ సేవలకుగాను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్
తాడిచెర్ల బ్లాక్-2 గని సింగరేణి సంస్థకు తలమానికమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వి. వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమ
ఈదులవాడి మండల పరిషత్ ప్రాథమిక (ఎం.పి.పి) పాఠశాల ఆవరణలో తలపెట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని గ్రామ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు చెడిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని అర్జున్లొద్ది గ్రామంలో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవనం నాణ్యతపై గ్ర
ఎస్బీఐ బ్యాంకు మాదిరిగానే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి కోల్ పెన్షన్దారులకు కూడా రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర
సింగరేణి కాలరీస్ కంపెనీకి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను ప్రభుత్వం నేరుగా కేటాయించడంపై మందమర్రి ఏరియాలో సోమవారం ఘనంగా విజయో
జైనూర్: మండలంలోని జంగాం, ఆశపల్లి, రాంనాయక్ తండా గ్రామాల్లో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించి ప్రత్యేక ఓటర
ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిజెఎ) నిరంతరం కృషి చేస్తోం
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్ర
వాస్తవ గమ్యం: జైనూర్ మండలం లోని పావుర్ గూడా గ్రామ పంచాయతీకి చెందిన అనక లక్ష్మీబాయి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాదకర విష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర తేదీ ఖరారైంది. ఈ ఏడాది జూలై 26వ త
వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ చిర్రకుంట గ్రామ సర్పంచ్ రమటెంకి, శ్రీలత(తిరుపతి) ఆధ్వర్యంలో, గ్ర
కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముత్తంపేట గ్రామ సర్పంచ్ రాంటెంకి ఉష మ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం నాయకపుగూడ గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సార్) కార్యక్రమాన్న
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగ
మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్-రే యంత్రం గత పది రోజులుగా పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్
రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అధ్యక
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈసీ సమావేశం జిల్లా అధ్యక్ష
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సింగరేణి అతిథి గృహానికి విచ్చేసిన రాష్
మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే-5 గనిలో శనివారం తొలి షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న బదిలీ కార్మికుడు బెజ్జంకి మహేందర్
మంచిర్యాల: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. మంత్రి ఆక
మంచిర్యాల: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2024-25 జాతీయ ఉత్తమ గనుల ర్యాంకింగ్స్లో సింగరేణి సంస్థ మరోసారి తన ప్రతిభను
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ అన్నారు. గురువారం మండలంలోని చిర్రకుంట గ్రామ
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికారులు తక్ష
తిర్యాణి: మండలంలోని మంగీ గ్రామపంచాయతీ పరిధిలో గల కుంటగూడ, పటేల్ గూడ, వేడ్మగూడ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని మంజూరు చే
తిర్యాణి: మండలంలోని మంగీ, పంగిడి మధోర గ్రామపంచాయతీల పరిధిలో బీఎస్ఎన్ఎల్ ,జియో, ఎయిర్టెల్ టవర్ల ద్వారా మెరుగైన మొబైల్ నె
మందమర్రి ఇల్లందు క్లబ్లో శుక్రవారం బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం
సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీని శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున
ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు మంచిర్యాల, జూలై 10: జాతీయ మత్స్యకారు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆ
మంచిర్యాల:కేవలం 600 గ్రాముల బరువుతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించిన ఒక నవజాత శిశువును మంచిర్యాలలోని మల్లికార్జున చి
మంచిర్యాల: డీసీస్ సర్వే వాలంటీర్ల పారితోషికం చెల్లింపుల్లో జాప్యంపై వాస్తవ గమ్యం తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తక
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ గురువారం జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభు
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కరీంనగర్లోని ఆయన నివాసంలో మ
మంచిర్యాల: సింగరేణి సంస్థలో మజ్దూర్ కేటగిరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల హోదాలను మార్చుతూ యాజమాన్యం కీలక సర్క్యులర
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం: మండలంలోని చిర్రకుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద
తిర్యాణి మండలంలోని కౌటాగాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎరబండ నుంచి కేరెగూడకు వెళ్లే రహదారి గుంతలు, బురదతో దెబ్బతినడంతో ఎరబండ,
ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడ టు కొమ్ముగూడ రహదారిపై మృత్యుపాశంలా మారిన ట్రాన్స్ఫార్మర్ సమస్య ఎట్
ఆసిఫాబాద్ మండలంలోని పరసనంబాల గ్రామ శివారులో రైతులకు పత్తి పంటలో అంతర కృషి ప్రాముఖ్యతపై బూరుగూడ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ
మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో యథేచ్ఛగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను వెంటనే అరికట్టాలని బస్తీవాసులు డిమాండ్ చే
వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ధూపదీప నైవేద్య అర్చకులను ఉద్దేశించి చేసిన అవమానకర వ్యాఖ్యలను
తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మందగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చింతల మధర వాటర్ఫాల్ను సందర్శ
*భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్* కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
మంచిర్యాల మండల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటే
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు వ్యాపారస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మందమర్రి సీఐ రమేష్, ఎస్ఐ నర
మందమర్రి మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు మండల తహసిల్దార్ పనకంటి స
మంచిర్యాల: జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో రోగులు, వారి సహాయకులు త
మందమర్రి: పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు తీవ్ర
మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్
మంచిర్యాల: రాష్ట్రవ్యాప్తంగా డీసీస్ సర్వేలో విధులు నిర్వహించిన వాలంటీర్లకు ఇప్పటి వరకు పారితోషికం అందకపోవడంతో వారు తీవ
ఆసిఫాబాద్:జిల్లాలోని ఈదూలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని తేనుగూడ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రా
ఆసిఫాబాద్ మండల్ ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గొల్లగూడ టు కొమ్ముగూడ రహదారిలో అడ్డగా ఉన్న ట్రాన్స్ఫార్మర్. అధికారులక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఈరోజు డివిజనల్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య
మందమర్రి ఏరియా వర్క్షాప్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
మందమర్రి మండల తహసీల్దార్ పి. సతీష్ కుమార్కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.మందమర్
మందమర్రి: సింగరేణికి చెందిన విలువైన స్క్రాప్ను అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్న ముఠాపై సింగరేణి ఎస్అండ్పీసీ (సెక్యూరి
శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూ టెక్ భూగర్భ గనిలో మౌలిక సదుపాయాల కొరతపై కార్మికులు మంగళవారం బైఠాయ
మంచిర్యాల రాజీవ్నగర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అదనపు కలెక్టర్ చంద్రయ్య మంగళవారం సందర్శించారు. పాఠశ
మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల చేపట్టిన పైప్లైన్ మరమ్మత్తుల కారణంగా అప్రోచ్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాద
జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీ
మంచిర్యాల, జూలై 7: మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లో చాలా కాలంగా నిల్వ ఉండి వినియోగదారులు తీసుకెళ్లని వివిధ రకాల సామగ
మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్ తుంగపిండి రాజలింగు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వే
మందమర్రి: మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పో
మందమర్రి, వాస్తవ గమ్యం జూలై 7: ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమై 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని 14వ వార్డు, కన్యాలబస్తీలో వెలిసిన శ్రీ ఊరు పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా
బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తిలో వెలసిన శ్రీ రామాలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నాగసుబ్రమణ్య స్వ
తెలంగాణలోని మహేశ్వరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమ ఓట్లు, రోహింగ్యా ముస్లింల ఓటర్ల నమోదు కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగ
శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ-3 భూగర్భ గనిలో సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రామర్ కార్మికుడు చుంచు పోశమల్లు తీవ
మంచిర్యాల: జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వ
మంచిర్యాల, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లపై సో
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్కులో మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిగించే వారిపై షీ టీమ్ సోమవారం ఆకస్మికంగా డెకాయ
మందమర్రి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే మద్యం సేవించడం పరిపాటిగా మారిందన
మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపో ఇన్ఛార్జి డిపో మేనేజర్గా కె. నరేశ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు
లక్షెట్టిపేట గురుకుల జూనియర్ కళాశాలలో నేడు స్పాట్ అడ్మిషన్లు అర్హులైన విద్యార్థినులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల
మందమర్రి,జూలై 06.మందమర్రి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న గట్టక్క అనారోగ్యంతో అకాల మరణం చెందారు.ఆమె
గోదావరిఖని జీఎం కార్యాలయం వద్ద జరుగుతున్న సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు
చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ బస్టాండ్ వద్ద డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు బుర
అమెరికాలో శ్రీవారి భక్తి వైభవం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ నగరంలోని రాధాక
మంచిర్యాల: కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించారని రాష్ట్ర మంత్రి వివేక్ వె
హుజూరాబాద్ పట్టణంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంపై అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక
మందమర్రి, జూలై 5: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్),చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్ట
మంచిర్యాల: సింగరేణి విశ్రాంత కార్మికుల ఐకమత్యం, నిరంతర పోరాటం ఫలితంగానే విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్య
ఆసిఫాబాద్: గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి రాజేంద్రప్రసాద్కు ఆత్మీయ సన్మాన వీడ్కోలు సభ శనివారం రాత
ఏఐటియుసి జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 26వ తేదీన ఆసిఫాబాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని,జిల్లాలోని కార్మికులు,కర్షకుల
తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, జైలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభ
మంచిర్యాల్, జులై 4: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రానున్న 10–15 సంవత్సరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక ర
మంచిర్యాల: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
మంచిర్యాల, జూలై 4: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్ప
మందమర్రి, జూన్ 04 మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తూ సాధికారత వైపు అడుగులు వేయాలని వయోజన విద్యా
మంచిర్యాల, జూలై 4:మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారమ్స్ (ఈఎఫ్లు) పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం నాటి
మందమర్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది
మంచిర్యాల: ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్
జీవితంలో వచ్చే ఎలాంటి విఘ్నాలనైనా తొలగించి,నమ్మిన వారిని చల్లగా చూసే ఆ విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు "సంకష్టహర
మందమర్రి,జూలై 02. మందమర్రి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఐక్య పోరాటాలతోనే పరిష్కారమవుతాయని, సీఐటీయూ ఆధ్వర్యంలోనే కార్మిక హక
మందమర్రి,జులై 02 : మందమర్రి ఏరియా పరిధిలోని కాసిపేట్-2 ఇంక్లయిన్ గనిని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ గురువారం తొలి షిఫ్ట
మందమర్రి,జులై 2 : పంటలను అడవి జంతువుల నుంచి రక్షించేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నే
మారుతున్న కాలంతో పాటు ఉత్తరాల సంఖ్య తగ్గినప్పటికీ, తన సేవల్లో ఎలాంటి మార్పు రానివ్వకుండా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మం
మందమర్రి, జూలై 1: మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగును మర్యాదప
మంచిర్యాల: ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగ
మంచిర్యాల: ప్రజలకు సకాలంలో రేషన్ బియ్యం అందేలా ఎం.ఎల్.ఎస్. పాయింట్ గోదాం నుంచి ధాన్యం లోడింగ్, పంపిణీ ప్రక్రియను వేగవంతం చే
లైన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను ఘనంగా జరిపారు ముందుగా డాక్టర్ సంగీత డాక్టర్ సుప్రియ లను సార
మంచిర్యాల కలెక్టరేట్ పరిపాలన అధికారిగా దేశ్ పాండే శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని న
రామగుండం పరిధిలో గోదావరి నది పూర్తిగా అడుగంటి, ఎండిపోయిన పరిస్థితిని బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది.మాజీ మంత్రు
సింగరేణి మైనర్స్ & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ ఎం స్ బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజర్గా గోలేటి సీహెచ్పీలో పనిచేస్తున్
మందమర్రి: పట్టణంలో శాఖాహార ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవ
మంచిర్యాల జిల్లా, జూలై 1: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం
మందమర్రి, జూలై 1: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ ఆదివారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మై
మంచిర్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఆ అక్రమాలకు పోలీసులు అండగా నిలుస్తున్
మందమర్రి, జూన్ 30: సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు మందమర్రి ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం ఎదుట మ
మందమర్రి, జూన్ 30: మందమర్రి పట్టణ ప్రజలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతంగా అందించేందుకు కృషి చ
మందమర్రి, జూన్ 30 :మంచిర్యాల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్) ఈరోజు మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చత్లాపూర్ గ్ర
మంచిర్యాల: నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగించారనే ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ల పై పోలీసులు కేసు నమోదు చేశా
30: మంచిర్యాల మున్సిపాలిటీలో గత 12 ఏళ్లుగా జరిగిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మేయర్ ధరణి మధుకర్ డిమాండ్ చేశ
మందమర్రి, జూన్ 29: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ
మంచిర్యాల, జూన్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థ
మందమర్రి,జూన్ 29 మందమర్రి పట్టణంలోని బి-1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బీఎల్ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట
మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను బీఎల్వో యాప్లో
నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండా
మంచిర్యాల: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది.ఫ
మంచిర్యాల: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసే దిశగా తల్లిదండ్రులు నిరంతరం ప్రోత
మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదివారం వ
రామకృష్ణాపూర్, జూన్ 28: 12వ వేతన ఒప్పందం కోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ
మందమర్రి, జూలై 27: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమ
మందమరి జూన్ 28: అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ పతాకం ఎగరవేయడం ఆనవాయితీ
బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల పరిసరాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా ఉండకుండా నిర్భయంగా షీ టీమ్కు లేద
మంచిర్యాల: పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన
కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం (జూన్ 28) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం
మందమర్రి, జూన్ 27: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసా
మందమర్రి, జూన్ 27: మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి బో
మందమర్రి, జూన్ 27: పదవీ విరమణ చేయనున్న జీఎం విజిలెన్స్(కార్పొరేట్) శ్రీ పి.రాజీవ్ కుమార్ శనివారం మందమర్రి ఏరియాను సందర్శించ
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ నాయకత్వంలో ఐబి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక
మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 30న నిర్
ఆసిఫాబాద్ జిల్లాలోని పిల్లల భవిష్యత్తును పోలియో మహమ్మారి బారి నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 28 (ఆది
సిరిసిల్ల: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా,"ఛాత్రోం కీ గూంజ్" పేరిట యువజన కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు
హుజూరాబాద్ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కనీస పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇ
మందమర్రి, జూన్ 26:పట్టణంలో మొహర్రం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున ప
బీఎల్ఓలు ప్రతి గ్రామపంచాయతీలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి స
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని చార్వక ఈఎన్టీ ట్రస్ట్ల
మందమర్రి,జూన్ 26 : గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాజకీయ జోక్యం పెరగడంతో సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని డీసీస
జూన్ 26: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని
మంచిర్యాల: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ–2009) అమలులో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్
జూన్ 25:మంచిర్యాల పట్టణ శివారులోని ఏసీసీ క్వారీ గుట్టల్లో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య ఆకస్మికంగా
జూన్ 25: మంచిర్యాల–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది.
25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా సాధించిన లక్ష్యాలు, ప్రజల సమస్యల ప
మందమర్రి, జూన్ 25: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎ
మందమర్రి, జూన్ 25: స్థానిక సీఈఆర్ క్లబ్ ఆవరణలో మందమర్రి ఏరియాకు చెందిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన క్
లక్షెట్టిపేట, జూన్ 25: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన విద్య,పారదర్శక పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష
జూన్ 24: జిల్లాలో స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు గోదాములుగా కేటాయించిన రైస్ మిల్లులను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేస
మంచిర్యాల జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులములకు చెందిన న్యాయ శాస్త
మందమర్రి, జూన్ 24: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోని అ
బెల్లంపల్లి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ అధ్యక్షతన నిర్వహ
మందమర్రి, జూన్ 24: సింగరేణి సంస్థలో జనరల్ మేనేజర్ (E&M) అండర్గ్రౌండ్ మైన్స్గా సేవలందిస్తున్న శ్రీ వై. రఘురామిరెడ్డి త్వరలో ప
మందమర్రి, జూన్ 24: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు కోల్ ఇండియా హైపవర
మందమర్రి, జూన్ 24: మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర
మంచిర్యాల్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలోని బీఎంఆర్ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ బ
మందమర్రి, జూన్ 24: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేధింపుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా. పోలీసులు పనిచేస్తున్నారని
ఆసిఫాబాద్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రవిచంద్ర కాలనీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠ్యపుస్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్
మందమర్రి జూన్ 24 అదాని కంపెనీ ఆధ్వర్యంలో టోల్ గేట్ సమీపంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరంలోమందమర్రి మ
మంచిర్యాల్ సిపిఐ కార్యాలయం లో మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం భీమనాదుని సుదర్శన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో
మందమరి,జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, మాదకద్రవ్య
మందమర్రి జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం మందమర్రి ఏరియాలోని ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులతో మందమర్రి ఏర
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు మొదలయ్యాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్ (నటుడు, రాజకీయ న
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ 9వ వార్డులోని ఆర్కేపీ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మారుతి పవర
బెల్లంపల్లి ఏఎంసి (వ్యవసాయ మార్కెట్ కమిటీ) పరిధిలోని సింగరేణి ప్రాంతంలో కొన్నేళ్లుగా ఆక్రమణకు గురైన విలువైన సింగరేణి భూమ
మందమర్రి, జూన్ 21: మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మంద తిరుమల్ను ఆదివారం సాయంత్రం సింగరేణి రిటైర్డ్
బస్సు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధిక
నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్తో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడం అత్యవసరమని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నా
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వర్ణకార
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర
మందమర్రి, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందమర్రి మున్సిపాలిటీ ముందస్తు జ
విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని హు
మందమర్రి: పట్టణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మందమర్రి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించ
మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ
ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మందమర్రి టోల్గేట్ వద్ద పెట్రోలింగ్ వాహనాల
సమాజంలో జరిగే ప్రతి సంఘటనను ప్రజలకు చేరవేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్థంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం,
యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,అనేక రకాల రుగ్మతలను నివారించుకోవచ్చని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్
స్వాతంత్ర సమరయోధురాలు రాణి ఝాన్సీలక్ష్మీబాయి వర్ధంతిని రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగరేణి ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్
మందమర్రి మండల అడిషనల్ తహసిల్దార్ గా నియమితులైన జి ఆనంద్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, ఆనంద్ క
ఆరు గాలం కస్టపడి పండించిన పంట ను కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి పోలీసులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఆద
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ చేసుకోవాలని జి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అవగాహన సదస్సు నిర్వ
కాగజ్నగర్ మండలంలో ఎరువుల దుకాణాలపై మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎరువులను నిర్ణీత ధరలకే విక్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన)లో.పేదలకు ప్రాణం పోసే దేవాలయాలుగా వర్ధిల్లాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు.. బాధ్యతారాహిత
గోలేటీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణక్క రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన కోట పద్మ–భీమయ్
హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట శ్రీ సరస్వతి దేవి ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహి
అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాదానం అనే మహోన్నత భావనతో అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలోని అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డ్యా
సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా హెచ్ ఎం స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు (జూన్ 15, సోమవారం) మందమర్రి ఏరియా కాసిప
గత రెండు దశాబ్దాలుగా వైద్య రంగంలో నిరంతర సేవలు అందిస్తున్న తమ న్యాయమైన డిమాండ్లను, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుత
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పిజి హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెంది
గోదావరిఖని సింగరేణి పరిధిలోని రామగుండం -I, రామగుండం -II మరియు రామగుండం -III ఏరియాలకు చెందిన ఉద్యోగుల పిల్లలను గోదావరిఖని, ఎన్టీ
మందమర్రి పట్టణంలోని మాజీ ఆర్మీ జవాన్, ప్రస్తుత ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్ హాల్ - రాణి పివ్ హాల్ దంపతులు తమ నివాసంలో భ
మంచిర్యాల జిల్లా,కోటపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, రైతులకు కనీస త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం
సమాజంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో నిరంతరం శ్రమిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువ సా
బెల్లంపల్లి మండల పరిధిలోని అకెనపల్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామసభ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్
సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల చేతగానితనం వల్లే గత 14 నెలలుగా మెడికల్ బోర్డు సమావేశాలు జరగడం లేదని హెచ్ఎంఎస్ త
కుమరం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గంగాపూర్ రైల్వే గేట్ (నెంబర్ 71) వల్ల స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న స
అభివృద్ధి పేరుతో ఆదివాసీల పోడు పట్టా భూములను తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణల ఆ
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను యువజన కాంగ్రె
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కల్యాణిఖనిలోని సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యా
కొత్తగూడెం: కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2010లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం
మందమర్రి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఈదునూరి సురేందర్ కోర్టు డ్యూటీలో అత్యుత్తమ ప్రతి
చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చందనగిరి శ్రీనివాస్కు రా
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో సాగుతున్న అమృత్ 2.0 అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం భంబారా గ్రామంలో శుక్రవారం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అ
హైదరాబాద్: జపాన్లోని హిరోషిమా రాష్ట్ర ప్రజా ప్రతినిధులు శుక్రవారం శాసన మండలి కమిటీ హాల్లో తెలంగాణ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్య
యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలని లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సొత్తుకు సుదర్శన్, నర్సింగరావు పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్లో అగ్నిప్రమాదానికి గురైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ క
ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీరమేష్ గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్
అడవులు, వన్యప్రాణులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎఫ్ఆర్వో శ్రీనివాస్ అన్నారు. ప్రజా
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని పైచదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సువర్ణావకాశం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి
సిర్పూర్(టి) మండలం చింతకుంట గ్రామపంచాయతీలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ ఆజ్మేర ఛత్రు నాయక్ అధ్యక్షతన
చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎస్ఐ కమలాకర్ పాల్గొని రోడ్డు భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాలప
కెరమెరి మండలంలోని కల్లేగాం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ, గ్రామసభ చేపట్టి విద్య ప్రాధా
కోటపల్లి:సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మహమ్మారి నిర్మూలనకు యువత నడుం బిగించాలని చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర
పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ (రేపటి) నుండి 12వ తేదీ వరకు జరగనున్నట్లు మండల విద్యాధికారి వాసాల ప్రభ
కాగజ్నగర్: సరైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కల
కాగజనగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా క
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్లో కొడకండ్ల వైకుంఠం-ఉదయమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘స్టేట్ లెవెల్ క్రికెట్ టోర
బెల్లంపల్లి ఏరియా గోలేటి సి హెచ్ పి లో వారం రోజులుగా ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ పని చేయకపోవడంతో కార్మికులు తాగునీటి కోసం ఇబ్బంది పడ
కొమురం భీం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను తరలించేందుకు కూడా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బహుజన్ ముక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మినీ స్టేడియంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని యోగ ధ్యాన శిక్షణ కేంద్రం వార్షి
ఆసిఫాబాద్ మండలం వట్టివాగు గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీఆర్పీ రాథోడ్ రవీందర్, ఉపాధ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రజలకు ఉపయోగపడలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల
బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డా. బి
పోలీసు శాఖలో అంకితభావంతో విధి నిర్వహణ చేస్తూ, విశేష సేవలందించిన మంచిర్యాల సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి.సి.ఎస్) సబ్ ఇన్స్పెక
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ముఖ్యమంత్రి పర్యటనకు ముందు బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ కేసరి ఆం
నేల ఆరోగ్యంపై పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే ప్రభావం పంట కోత తర్వాత పొలంలో మిగిలిపోయిన వరి, గోధుమ లేదా మొక్కజొన్న గడ్డ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, అందుకు నిదర్శనమే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టాపర్
రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన చైర్మన్గా మందమర
సింగరేణి సి&ఎండి డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు మందమర్రి ఏరియాలోని కీలకమైన (కేకే-5) భూగర్భ గనిలో మూడు షిఫ్టుల ఉద్యోగు
తెలంగాణలో కార్మికులకు మూడు జోన్ల వారీగా కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మందమర్
మందమర్రి పట్టణంలో అంగడిబజార్ 21 వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న పిరీల మసీదు (ఆశిర్ ఖానా) కొరకు పీరీల మసీదు పెద్దమనిషి ఎండీ
మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల
గ్రామంలో సరఫరా అవుతున్న హై ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ ఆదివాసి గిరిజ
మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గోపిశెట్టి వీరన్నను నియమించినట్లు మంచిర్యాల డిసిసి అధ్యక్షుడు పిన్నింట
ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ యూనియన్ పిలుపుతో.హుజూరాబాద్లో మెడికల్ షాప
స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూ
కోటపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజల కోసం వెంటనే త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమ
నాగర్కర్నూల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం. పేదల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు యం.డి. ఖాదర
ఇది నిజంగా అద్భుతమైన మరియు గర్వించదగ్గ పరిణామం! ఇప్పటివరకు పురుషులకే పరిమితం అనుకున్న భారీ గనుల విభాగంలోకి మహిళలు అడుగుప
న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసి ఉట్నూర్ బార్ అసోసియేషన్ తరపున తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.
భారతదేశ చరిత్ర అంటేనే ఆదివాసీల చరిత్ర అని, సంఘటిత పోరాటాల ద్వారానే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ప్రముఖ మేధావి, ఆచార్య
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో నిరుపేద కుటుంబమైన సుతారి రమేష్ అదే ప్రాంతంలోని చెరువులో చేపలు పడుత
*మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యుడైన జస్టిస్ చంద్రయ్య కు నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా బహ
కోటపల్లి (మే 17): అర్ధరాత్రి వేళ ఆదివాసీల ఇండ్లు కాలిపోవడానికి కారకులైన పెత్తందార్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆ
సింగరేణి సి హెచ్ పి గోలేటి ఎక్స్ రోడ్డు నందు వెలిసిన శ్రీ దుర్గా అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సింగరేణి ఆలయ కమి
కుమురం భీమ్ ఆసిఫాబాద్, జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
బెల్లంపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, కన్నాల బస్తీ నివాసి సంబోధి శ్రీను ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డును దక
చెన్నూర్ నియోజకవర్గం మందమరి పట్టణం నందు జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్క
దహేగాం మండలంలోని ఇట్యాల నుంచి గొర్రెగుట్ట వరకు ఎంఆర్ఆర్ పథకం కింద రూ.1.35 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు స
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి ఐకెపి సెంటర్ ను పరిశీలించిన డిఎస్పి అశోక్. ఈ సందర్భంగా డి.ఎస్.పి అశోక్ మాట్లాడు
హుజూరాబాద్ పట్టణంలోని పురాతన సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని గురువారం అత్యంత వైభవంగా న
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మరోస
సిర్పూర్ రేంజ్ పరిధిలో బీడీ ఆకు సేకరణదారులు వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డివో అప్పయ్య సూచించారు. ఆకులు సేకరిం
తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యూ టి యు) రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ రాములు నాయక్ నేతృత్వ
జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన దహేగామ శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)-2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచా
మందమర్రి పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మంచిర్యాలలోని ప్రముఖ ఆరోగ్య హాస్పిటల్ (మల్టీ స్పెషాలిటీ, ట్రామా & క్రిటికల్ కేర్)
తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జర్మనీ సహా పలు విదేశాల్లో
సింగరేణి కార్మికులను ఐఎన్టీయూసీ,ఏఐటీయూసీ సంఘాలు తమ అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని
నీట్ యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన
జైపూర్ మండలంలోని నర్సింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాల కొలతల ప్రక్రియ మంగళవారం సాగింది. ఈ కీలక విధుల్లో నిమగ్నమైన
జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మంగళవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వైద్య ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహిం
జైపూర్ మండలం వేల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులు ఓ రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాలివాన ధాటికి
జైపూర్ మండలం మిట్టపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచి కామేర మనోహర్, ఉప స
బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రామగుండం స
జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపు
జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పారిశ్రామిక కేంద
జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని బురదగూడ గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా క
ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఏబీ స్విచ్ల ఏర్పాటును వేగవంతం చేసినట్లు ఎస్ఈ ఉత్తమ్ జాడే తెల
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం చింతపల్లి రైతు వేదికలో మంగళవారం అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్ర
కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని మాజీ ఎ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రగతి ప్రణాళిక — ప్రజా పాలనా విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కె.హరిత సిర్పూర్
ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ నర్సెస్ డే వేడుకలు నిర్వహించారు. భరోసా ఇంచార్జ్ ఎస్సై దివ్య ముఖ్
ఏఐటీయూసీ యూనియన్ అభివృద్ధి కోసం మరియు బ్రాంచ్ కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్
సింగరేణిలో పనిచేస్తున్న ఒక మహిళా కార్మికురాలిని అవమానపరుస్తూ, అసభ్యకర పదజాలంతో పాటలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ని
జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టిపిపిలో పర్చేస్, కాంట్రాక్ట్స్ అండ్ స్టోర్స్ విభాగం ఏజీఎంగా కె. సూర్యనారాయణ రాజు సోమవారం బా
జైపూర్ మండలం శెట్పల్లిలో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.తొలిర
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వేధింపులకు గురైతే మౌనంగా
ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే వ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహి
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని కన్నాల ప్రాంతంలో వెలసిన శ్రీ పంచముఖి శివాంజనేయ స్వామి
మందమర్రి, పట్టణంలోని పాలచెట్టు క్షేత్రంలో వెలసిన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ముఖ్య
బెల్లంపల్లి మండలంలోని కాసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మోకేనపల్లి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. మద్ది రాంచందర్ వర్ధంతి వే
కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో అం
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ పదవుల న
ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ శనివారం ఆసిఫాబాద్ మండలంలోని పలు వివాహ వేడుకలకు హాజర
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే వంట మనుషులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సహాయకుల పూర్తి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గామ్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ నాయిని శకుంతల మృతి చెందడం విషాదకర
బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని గురజాల గ్రామ పంచాయతీకి చెందిన ముల్గురి సురేందర్ కుమార్తె వివాహం శనివారం బెల్లంపల్లి మ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టు పర్యటనలతో రాజకీయ సందడి కొనసాగుతున్నప్పటికీ, పోడు భూముల సమస్య మాత్రం ఇం
హుజూరాబాద్ పట్టణ ప్రజలను గత కొంతకాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మున
వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టరేట్, సోయంగూడ ఆవాస గ్రామాల్లో బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇ
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో బుధవారం జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ తపస్వి డాక్టర్ రామా
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో బుధవారం వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. యూత్ కాంగ్రెస్ న
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా విలువచేసిన ఇసుక నిలువలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్న
నిర్మల్ జిల్లా, ఖానాపూర్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధ
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో కురిసిన అకాల వర్షo నలుగురు రైతుల ప్రాణాలను బలితీసుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా కుర
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా పి
వేసవి సెలవులను పురస్కరించుకుని సింగరేణి యజమాన్యం మందమర్రి ఏరియాలోని కార్మిక, కార్మికేతర పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత శిక్
మందమర్రి స్థానిక హరి హర దేవస్థానంలో సంకష్టహర చతుర్థి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళకరుడైన గణపతిని ఆరాధిస్తూ ఆలయ
సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ సైబర్ వారియర్స్కు మంగళవా
మద్యపానానికి బానిసైన గజ్జెల్లి అశోక్ (35), అనే తాపీ మేస్త్రి రెబ్బెన మండలం, గోలేటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివ
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో సోమవారం మధ్యాహ్నం ఎడవెల్లి పరిసర ప్రాంతాల్లో నమ్మదగిన సమాచారం మేరకు రెబ్బెన ఎస్సై వెంకట
2025 ఖరీఫ్ సీజన్ సి ఎం ఆర్ బియ్యంను నిర్ణీత గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ఫిర్
ఈ నెల లో నిర్వహించే బక్రీద్ పండుగ నేపథ్యం లో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా మరియు చట్టవిరుద్ధ వధ నియంత్
చెన్నూరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నార
సింగరేణి సంస్థ పరిధిలోని ఓసిపి -III, సిహెచ్ పి (ర్ జి -2) ఏరియాలో కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత గాలిలో దీపంగా మారింది. గత కొంతకాల
కొమరం భీం జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామాన్ని ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ సందర్శించారు. ఈ సందర్భం
మందమర్రి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం పట్టణాన్ని ము
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సెమినార్లో సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు మాట్లాడారు. కార్మిక, కర్షక వ్
ఆసిఫాబాద్లో జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించేందుకు చర్య
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థికి మళ్లీ కో అప్షన్ సభ్యురాలిగా అవకాశం దక్కింది. నిర్మల్ పట్టణంలోని
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టాలని, బాధితుల
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ప్రధాన ఉద్దేశ్యమని నిర్
జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పని ప్రదేశంలో శనివారం సర్పంచ్ కుక్కల వినోద చల్ల మజ్జిగ ఓఆర్ఎస్ ప
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరిత అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్య
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగిలో పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత
కాగజనగర్ పట్టణంలోని సంతోష్ గార్డెన్లో ఉపాధ్యాయులు రాయి సిడాం అనిత–లక్ష్మణ్ దంపతుల కుమారుడు సాయికృష్ణ, శ్రీజల వివాహం జర
మే 01 వ తేదీ నుంచి మే 31 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యల
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో అవినీతికి పాల్పడుతూ ఒక మున్సిపల్ బిల్ కలెక్టర్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్
కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఫిర్యాదు పరం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహేటి ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు.ద
గిరిజన నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ముందుకు తెచ్చిం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో నిర్వహించిన జనగణన-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎమ్మెల్సీ
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గం రవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ
సిర్పూర్ టీ మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్మేర ఛత్రు నాయక్ ఎంపికయ
మంచిర్యాల జిల్లాలో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు శాస్త్రీయ మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించ
ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిగా మంద మకరందు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్య
శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్ర
హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు అద
రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ
బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, శ్రీ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటి
తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామిని నేడు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సుబ్బారావును గోపెర గ్రామ పంచాయత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఆసిఫాబాద్ బ
మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆద
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టిజిఆర్టిసి జెఎసి సమ్మె నేపథ్యంలో జిల్లాలో బస్సు సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున
మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన స్వామి అనే యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెన్నూ
*మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా రామిల్ల మురళి నీ న
వెలగటూరు మండలం కోటిలింగాలలో నిర్వహించిన శ్రీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశ
కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకించడం వల్ల తెలంగాణలో మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర ఉపాధ
హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో పబ్లిక్ టీవీ జర్నలిస్ట్ గరిగే సుమన్ జాతీయ స్థాయి పురస్కారాన్ని
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం వెల్గి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు నవనందుల దామోదర్ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మా
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో ఓపెన్ 10వ తరగతి,ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంఈఓ వాసాల ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో నేతకాని మహర్ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సునా
ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర నేతృత్వంలోని ఆదివాసీ జేఏసీ నాయకులు ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాల
ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమస్యల పరిష్కారం,సంస్థ రక్షణ కోసం ఏప్రిల్ 22 మొదటి డ్యూటీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మ
రామకృష్ణాపూర్ చెన్నూరు నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే,బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఈరోజు(ఆదివారం) రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్
కార్మిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా ఆవిర్భవిస్తున్న కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా
మందమర్రి,సింగరేణి ఏరియాలో భూములను నమ్ముకుని యాజమాన్యానికి అప్పగించిన భూ నిర్వాసితుల పట్ల అధికారులు మొండి వైఖరి అవలంబి
మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వడాల రాములుని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మర్యాద
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ (ఆర్టిజన్) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని బహుజన్ సమాజ్ పా
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సిర్పూర్(టి) రైతు వేదికలో మండల
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా నిరా
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కింద రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు అక్రమ టె
మంచిర్యాల/మందమర్రి: మండల పరిధిలోని యాపల్ గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి కేటాయించి, అభివృద
బెల్లంపల్లి: దేశంలోని అణగారిన వర్గాలకు, మహిళలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులే రక్షణ కవచాలని బెల్లంపల్లి క
భీమారం: మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సం
మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎయిర్టెల్ కమ్యూనికేషన్ టవర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్థానిక వాకర్స్
మంచిర్యాల పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.గతంలో మంజూరైన వంతెనను రద్దు చేయడంపై మంచిర్యాల అంతర్గాం ప్రాంత వాసు
కోటపల్లిల:- రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెన్నూర్ రూరల్ సీఐ ఆర
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు సోమవారం నాడు బాధితులు భారీ ఎత్తున నిరసన కార్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆరు కార్యక్రమాల్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్ వరకు జిల్లా రహదారి గుంతలతో అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బం
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పాత పోలీస్ స్టేషన్ను గ్రంథాలయంగా మార్పు చేసి యువతకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కృషి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది మందమర్రి బిడ్డ గంగిపెల్లి సిరి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈమ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఆరెగూడ, పెద్దబండ గ్రామాల పోడు రైతులకు ఎట్టకేలకు ఒక పెద్ద ఊరట లభించింది. తమ
సామాజిక న్యాయం, విద్యా విస్తరణ, సమానత్వం కోసం మహాత్మ జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక
మందమర్రిలో సింగరేణి ప్రభావిత ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పాలకుల మాటలు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమయ్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెంట్ అకాడమీలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను
మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజ
రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల క
కాసిపేట,మండలంలోని కాసిపేట-1 గనిపై మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ
నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అకారణంగా, పరుష పదజాలంతో దూషించిన ఆబ్కారీ శాఖ కమిషనర్పై
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడ ఓసీపీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్లు ఎండాకాలం నేపథ్య
మందమర్రి/తుర్కపల్లి: ప్రభుత్వం రైతులే వెన్నెముక అని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు సెలబ్రిటీల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా పేరుగాం
హుజురాబాద్ సమస్యలపై సీఎస్ను కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. - డంపింగ్ యార్డ్ రద్దు సహా పలు అంశాలపై వినతి పాత్రం ఇచ్చి డంపి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువును చిత్తడి నేల గా ప్రకటించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల సమావేశంలో యాజమాన్యం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని మజ్దూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైన (పీఆర్సీ) ప్రకటన, పెండింగ్ డిఏ ల విడుదల మరియు ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్
హైదరాబాద్/మేడ్చల్:ప్రేమ పేరుతో ఓ ఉన్మాది చేసిన పైశాచిక చర్య ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న
భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొ
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ హరిత ప్రమాదాల నివ
బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఈపీ ఫిట్టర్లకు తక్షణమే కౌన్సెలింగ్ నిర
శ్రీరాంపూర్/జైపూర్ మండలంలోని ఇందారం 1ఏ గని మేనేజర్ కోటయ్య కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని (హ
సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న 220 మంది కార్మికులను అకస్మాత్తుగా తొలగించడాన్ని నిరసిస్తూ,
ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వారి వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి స్పష్టం చేసిన తెలంగాణ హైకో
బోథ్ (అదిలాబాద్ జిల్లా): బోథ్ అటవీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ పరశురాం లం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కేంద్రంలో చారిగామ్ గ్రామంలో అక్రమ మైనింగ్ పై మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నుంచి 18 వరకు “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్
బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజ
ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించడమ
హుజురాబాద్ సిర్సపల్లి శివారులో పదార్థాల డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ హుజూరాబాద్ ప్రాంత ప్రజలు గత 15 రోజులుగాప్ర
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థాని
కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం దరోగపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 11:10 గంటలకు
మంచిర్యాల జిల్లా (కోటపల్లి) నేరాలనిర్మూలనమరియుప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్ పర